36.2 C
Hyderabad
April 25, 2024 21: 22 PM
Slider జాతీయం

ఎన్నికల ప్రచారానికి అడ్డుపడుతున్న కరోనా వైరస్

#Tamilnadu Elections

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కరోనా వైరస్ తీవ్ర అడ్డంకిగా నిలిచే ప్రమాదం కనిపిస్తున్నది. రోజు రోజుకు తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే.

ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్న  నలుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్యనేతలకు కరోనా సోకింది. ఎంఎన్ఎం లో ఇద్దరు, డీఎంకేలో ఇద్దరు అభ్యర్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది.

దాంతో వారు ఐసోలేషన్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. ఈ కారణంతో ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు వెనకడుగు వేస్తున్నారు.

తమిళనాడులో ఇప్పటికే కరోనా కారణంగా విద్యాసంస్థలు మూసివేసిన విషయం తెలిసిందే.

Related posts

నాయకులు ఆక్రమించకుండా కొల్లాపూర్ పీజీ కాలేజ్ స్థలం కాపాడండి

Satyam NEWS

వెంకట రమణారెడ్డిని ఇంట్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు

Satyam NEWS

రామప్ప దేవాలయాన్ని సందర్శించిన ఆర్థిక శాఖ కార్యదర్శి

Bhavani

Leave a Comment