31.7 C
Hyderabad
April 25, 2024 01: 38 AM
Slider ఆంధ్రప్రదేశ్

కరోనా ఎలర్ట్: ఏపీలో 143కు చేరిన కరోనా కేసులు

ap corona

ఆంధ్రప్రదేశ్‌లో మరో 8  కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా సోకిన వారి సంఖ్య 143కు చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్‌ రెడ్డి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 123 శాంపిల్స్‌ను పరీక్షించగా మొత్తం 11 మందికి కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయినట్టుగా తెలిపారు.

నేడు కృష్ణా జిల్లాలో 8 కేసులు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయిందని చెప్పారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు జరిపిన కరోనా పరీక్షలో 143 మందికి పాజిటివ్‌గా తేలగా, 1321 మందికి నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో 409 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

Related posts

సాయం కోరిన మహిళ: స్పందించిన కలెక్టర్ హిమాన్సు శుక్లా

Satyam NEWS

చిలకలూరిపేట తహసీల్దార్ గా తిరిగి బాధ్యతలు చేపట్టిన సుజాత

Satyam NEWS

తీర్పుపై జగన్ వ్యాఖ్యలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్తాం

Satyam NEWS

Leave a Comment