30.7 C
Hyderabad
April 17, 2024 01: 34 AM
Slider ఆంధ్రప్రదేశ్

కరోనా పాజిటీవ్ కేసుల్లో 7వ స్థానానికి ఏపీ

cm jagan

కరోనా వైరస్ వ్యాప్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ఏడవ స్థానానికి చేరింది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరిగి ప్రస్తుతం 303కు చేరుకుంది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 74 కేసులు నమోదు అయ్యాయి. మొత్తం కేసుల్లో సగం కర్నూలు, నెల్లూరు,గుంటూరు జిల్లాల్లోనే ఉండటం గమనార్హం.

గత 24 గంటల వ్యవధిలో 45 కేసుల నమోదు అయ్యాయి. జిల్లాల వారీగా కేసుల వివరాలు చూస్తే కర్నూలు74, నెల్లూరు42, గుంటూరు 32, కృష్ణా 29, కడప 27,  ప్రకాశం 24, పశ్చిమ గోదావరి 21, విశాఖపట్నం 20, చిత్తూరు 17, తూర్పుగోదావరి 11, అనంతపురం 6 కేసులు నమోదు అయ్యాయి.

Related posts

విఆర్ఎ లకు శాఖలు కేటాయింపు

Bhavani

హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వైసీసీ పార్టీ

Satyam NEWS

సిలిండర్ ధరలను పెంచటాన్ని వ్యతరేకించండి

Murali Krishna

Leave a Comment