27.7 C
Hyderabad
April 20, 2024 00: 16 AM
Slider కడప

కడప కేంద్ర రారాగారంలో ఖైదీలకు కరోనా పాజిటీవ్

#KadapaCentralPrison

కడప కేంద్ర కారాగారంలో 19 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌ రావడం కలకల సృష్టిస్తున్నది. ఇటీవల ఖైదీల నుంచి స్వాబ్‌ నమూనాలు సేకరించి పరిక్షించడంతో 19 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది.

పాజిటీవ్ వచ్చిన వారందరినీ ఫాతిమా కొవిడ్‌ ఆసుపత్రికి తరలించారు. అధికారులు అప్రమత్తమై జైలు పరిసర ప్రాంతాలను ద్రావకంతో శుభ్రం చేయించారు.

Related posts

చదువుల తల్లి సావిత్రి బాయి పూలేకు భారతరత్న ఇవ్వాలి

Satyam NEWS

తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి విహారం

Satyam NEWS

హుజురాబాద్ ప్రజలతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ మార్నింగ్ వాక్

Satyam NEWS

Leave a Comment