27.7 C
Hyderabad
April 25, 2024 09: 19 AM
Slider ముఖ్యంశాలు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కోర్టు సమన్లు

#CM Jagan

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది.

2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా జాతీయ రహదారి-65పై అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారనేది అభియోగం.

 ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ అప్పట్లో కోదాడ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.

ఇదే కేసులో ఏ 2 ఏ 3 లపై కేసులను కొట్టేశారు.

అయితే ఏ 1 గా ఉన్న జగన్ ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 12న హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.

Related posts

ప్రమాదకరంగా వంశధార ప్రాజక్టు వయాడక్ట్

Satyam NEWS

విజయనగరం కలెక్టరేట్ లో వ్యక్తి ఆత్మహత్యా యత్నం….!

Satyam NEWS

మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి విషమం

Bhavani

Leave a Comment