ఇటీవల గుండె పోటుతో మృతి చెందిన మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన సీనియర్ రిపోర్టర్ శ్రీనివాస్ కుటుంబాన్ని గురువారం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పరామర్శించారు. ఈ సందర్బంగా ఆ కుటుంబానికి తన వంతు ఆర్ధిక సహాయంతో పాటు పిల్లలకు పుస్తకాలు అందించారు. ఈ కార్యక్రమం లో మేడ్చల్ జిల్లా టియుడబ్ల్యూజె అధ్యక్షులు మోతె వెంకట్ రెడ్డి పాల్గొని యూనియన్ తరుపున కమిషనర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
previous post