28.7 C
Hyderabad
April 25, 2024 04: 50 AM
Slider రంగారెడ్డి

శ్రీనివాస్ కుటుంబానికి సీపీ మహేష్ భగవత్ సహాయం

#CP

ఇటీవల గుండె పోటుతో మృతి చెందిన మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన సీనియర్ రిపోర్టర్ శ్రీనివాస్ కుటుంబాన్ని గురువారం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పరామర్శించారు. ఈ సందర్బంగా ఆ కుటుంబానికి తన వంతు ఆర్ధిక సహాయంతో పాటు పిల్లలకు  పుస్తకాలు అందించారు. ఈ కార్యక్రమం లో మేడ్చల్ జిల్లా టియుడబ్ల్యూజె అధ్యక్షులు మోతె వెంకట్ రెడ్డి పాల్గొని యూనియన్ తరుపున కమిషనర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

విశ్లేషణ: కోవిడ్ 19 సరే…ఆ తర్వాత మన బతుకు ఎలా?

Satyam NEWS

రామ మందిరానికి గోకరాజు గంగరాజు రూ.కోటి విరాళం

Satyam NEWS

ప్రపంచ దేశాల్లో ప్రారంభమైపోయిన కొత్త సంవత్సర వేడుకలు

Satyam NEWS

Leave a Comment