40.2 C
Hyderabad
April 19, 2024 18: 30 PM
Slider

బీ అలెర్ట్: పోలీసులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

cp kamalasan reddy

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ పోలీసులు పట్టణం లో మాక్ డ్రైవ్ నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారా లేదా అని ఈ డ్రైవ్ నిర్వహించారు. సీపీ కమలాసన్ రెడ్డి స్వయంగా ఈ డ్రైవ్ లో పాల్గొని పర్యవేక్షించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి అనుమానం కలిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

Related posts

దేశంలోనే ఖరీదైన ఎన్నిక మునుగోడు ఎన్నిక

Murali Krishna

మంత్రులపై కేసుల ఉపసంహరణకు హైకోర్టు నో

Satyam NEWS

గుర్తు తెలియని వాహనం ఢీ: పసిపాప సహా ముగ్గురి మృతి

Satyam NEWS

Leave a Comment