బాణసంచాపై నిషేధం విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. బాణసంచా విక్రయాలు, కాల్చడంపై నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించకుండా తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే టపాసుల దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
previous post