32.7 C
Hyderabad
March 29, 2024 11: 53 AM
Slider విశాఖపట్నం

విశాఖ క్రేన్‌ ప్రమాదంలో పదికి చేరిన మృతుల సంఖ్య

#CraneAccident

విశాఖపట్నంలో మరో ఘోర ప్రమాదం జరిగింది. హిందుస్థాన్‌ షిప్‌ యార్డులో భారీ క్రేన్‌ కుప్పకూలి ఇప్పటికి పది మంది మరణించారు. ఒక్కసారిగా భారీ క్రేన్‌ కుప్పకూలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఇంకా ఎంతో మంది ఈ ప్రమాదంలో గాపడ్డారు.

మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై విచారిస్తున్నారు.

Related posts

ఏపిలో ముస్లింలకు రంజాన్ వెసులుబాటు

Satyam NEWS

టీఎస్ జేఏ ప్రధమ వార్షికోత్సవానికి మంత్రి జగదీశ్ రెడ్డి కి ఆహ్వానం

Bhavani

కార్మిక వ్యతిరేక విధానాలను అందరూ ఎండగట్టాలి

Satyam NEWS

Leave a Comment