34.2 C
Hyderabad
May 19, 2025 17: 05 PM
Slider విశాఖపట్నం

విశాఖ క్రేన్‌ ప్రమాదంలో పదికి చేరిన మృతుల సంఖ్య

#CraneAccident

విశాఖపట్నంలో మరో ఘోర ప్రమాదం జరిగింది. హిందుస్థాన్‌ షిప్‌ యార్డులో భారీ క్రేన్‌ కుప్పకూలి ఇప్పటికి పది మంది మరణించారు. ఒక్కసారిగా భారీ క్రేన్‌ కుప్పకూలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఇంకా ఎంతో మంది ఈ ప్రమాదంలో గాపడ్డారు.

మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై విచారిస్తున్నారు.

Related posts

కోనసీమ పరిధిలో గ్రామాల అభివృద్ధికి ఓఎన్ జిసి నిధులు

Satyam NEWS

లవ్ & సస్పెన్స్ థ్రిల్లర్ నేనెవరు ప్రచార చిత్రం ఆవిష్కారం

mamatha

దేశ ప్రజలు విరగబడి తినేది ఏమిటో తెలుసా?

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!