కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేస్తూ డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను రూపొందించడానికి గుడ్ సినిమా గ్రూప్ సమాయత్తమైన విషయం తెలిసిందే..అందులో భాగంగా శ్రీముఖి, భరణి, మనో, పోసాని కృష్ణ మురళి,రాజా రవీంద్ర ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం `క్రేజీ అంకుల్స్`.
ఇ. సత్తిబాబు దర్శకత్వంలో శ్రీవాస్ 2 క్రియేటీవ్స్ బ్యానర్స్ పై రూపొందుతోన్న ఈ చిత్రం ట్రైలర్ నేడు లాంచ్ అయింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కాబోతున్నది.
ఈ చిత్రంలో శ్రీముఖి, మనో, రాజారవీంద్ర, భరణి, పోసాని కృష్ణమురళి, అదుర్స్ రఘు, గిరిధర్, హేమ, గాయత్రి భార్గవి, విజయ మూర్తి, వాజ్పై, మహేంద్ర నాథ్, సిందూరి, మాధురి తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి కథ, మాటలు: డార్లింగ్ సామి, సినిమాటోగ్రఫీ: పి. బాలరెడ్డి, సంగీతం: రఘు కుంచె, ఎడిటర్: నాగేశ్వర రెడ్డి, పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే, స్టిల్స్: పిల్.గణపతి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: అడ్డాల శ్రీనివాస్, ఆనంద్ తాళ్లూరి, లైన్ ప్రొడ్యూసర్: సాయిబాబు వాసిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి,
ఫైనాన్స్ డైరెక్టర్: రవి కొమ్మినేని, ప్రజెంట్స్: కిరణ్ కె తలసిల, కోప్రొడ్యూసర్: లయన్ వై కిరణ్, ప్రొడ్యూసర్స్: గుడ్ ఫ్రెండ్స్, డైరెక్టర్: ఇ. సత్తిబాబు.