27.7 C
Hyderabad
April 26, 2024 03: 16 AM
Slider క్రీడలు

మిస్ యూ ఫ్యాన్ :టీమ్ ఇండియా వీరాభిమాని మృతి

cricket grandmaa

చారులతా పటేల్ టీమ్ ఇండియా వీరాభిమాని.2019 ప్రపంచకప్ సమయంలో టీం ఇండియాకు మద్దతుగా నిలిచిన సూపర్ ఫ్యాన్ .ఆమె మద్దతుకు ఫిదా అయినా విరాట్ ఆమెనుకలిసికృతజ్నత తెలియజేసారు.ఆమె ఈరోజు మరణించింది. ఆమె తుదిశ్వాస విడిచిన విషయాన్ని బీసీసీఐ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ‘‘టీం ఇండియా సూపర్ ఫ్యాన్ చారులతా పటేల్ గారు ఎప్పటికీ మా హృదయాల్లో ఉంటారు. ఆటపై ఆమెకు ఉన్న తపన మమ్మల్ని ఎప్పుడూ ఉత్తేజపరుస్తుంది’’ అంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది.

Related posts

మహేష్ బాబు పుట్టిన రోజున అభిమానులు మొక్కలు నాటాలి

Satyam NEWS

కొల్లాపూర్ లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి

Satyam NEWS

500 కుటుంబాలకు సాయం అందించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment