31.2 C
Hyderabad
April 19, 2024 06: 16 AM
Slider విజయనగరం

మూడు రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్ లు…!

#CricketTorny

ఈ నెల 10,11,12 తేదీలలో ఏపీలోని విజయనగరం జిల్లా కేంద్రం లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర బ్రాహ్మణ సంఘం విజయనగరం జిల్లా నేతలు గోవిందరావు,రాకేష్ శర్మలు తెలిపారు.

జిల్లా కేంద్రంలో బాబామెట్ట బ్రాహ్మణ సంఘ కార్యాలయంలో వర్చువల్ మీటింగ్ ద్వారా ఈ విషయాన్ని తెలియ జేసారు.బ్రాహ్మణులందరికీ ఏకత్రాటిపై తీసుకు వచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలను నిర్వహిస్తున్నట్లు స్పోర్ట్స్ మెన్ రాకేష్ శర్మ తెలిపారు.

ఈ మేరకు స్థానిక మంత్రి బొత్స సత్యనారాయణ ను ,జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.

Related posts

సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరిన ఈటల జమున

Satyam NEWS

మూడు లక్షల రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

Satyam NEWS

నౌ బిజెపి ప్లే: కమలం గూటికి చేరిన సైనా నెహ్వాల్

Satyam NEWS

Leave a Comment