28.2 C
Hyderabad
April 30, 2025 05: 42 AM
Slider కడప

చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని సైకిల్ యాత్ర

#telugudesham

అన్నమయ్య జిల్లా నందలూరు మండలం పాచికాలువ కు చెందిన తెలుగుదేశం పార్టీకి, రాజంపేట తెలుగు దేశం ఇంచార్జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు వీరాభిమాని నాగరాజు తెలుగుదేశం పార్టీ చిత్ర పటాలు ముద్రించిన పసుపు పచ్చని సైకిల్ పై శుక్రవారం తెల్లవారు జామున బ్రహ్మాంగారి మఠానికి సైకిల్ యాత్ర చేపట్టారు. ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి భత్యాల చెంగల రాయుడు టీడీపీ ఎమ్మెల్యే గా గెలుపొందాలని బ్రహ్మాంగారి మఠంలో మూడు నెలల మాల ధారణ ధరించనున్నట్లు  మీడియాకు తెలిపారు.

Related posts

‘‘అశ్లీల సిఐ’’ ని కాపాడుతున్న గుంటూరు పోలీసు పెద్దలు

Satyam NEWS

ఛీటింగ్: శ్రీశైలం మల్లన్న దొంగలు దొరికారు

Satyam NEWS

వై ఎస్ ఆర్ కాంగ్రెస్, టిడిపి ఒకే బాట

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!