38.2 C
Hyderabad
April 25, 2024 13: 09 PM
Slider జాతీయం

బ్రుటల్ : 24 ఏళ్ల దళిత యువకుడికి నిప్పెట్టారు

dalith youth poured kirosine

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో 24 ఏళ్ల దళిత యువకుడిపై నలుగురు దాడిచేసి నిప్పంటించారు.ఇరువర్గాల మధ్య చిన్నపాటి ఘర్షణతో వాగ్వివాదం కాగా పక్కనే ఉన్న ఒకరు అతనిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. బాధితుడు 70 శాతం గాయాలతో భోపాల్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ లు తెలిపారు.

Related posts

అగ్ర రాజ్యం అమెరికాలో సత్తా చాటుతున్న తెలుగు వారు

Bhavani

కుర్చీ రాజకీయాలు తప్ప కాంట్రాక్ట్ కార్మికుల్ని పట్టించుకోరా?

Satyam NEWS

ముసాపేట్ లో మళ్ళీ రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

Satyam NEWS

Leave a Comment