18.7 C
Hyderabad
January 23, 2025 03: 54 AM
Slider జాతీయం

బ్రుటల్ : 24 ఏళ్ల దళిత యువకుడికి నిప్పెట్టారు

dalith youth poured kirosine

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో 24 ఏళ్ల దళిత యువకుడిపై నలుగురు దాడిచేసి నిప్పంటించారు.ఇరువర్గాల మధ్య చిన్నపాటి ఘర్షణతో వాగ్వివాదం కాగా పక్కనే ఉన్న ఒకరు అతనిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. బాధితుడు 70 శాతం గాయాలతో భోపాల్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ లు తెలిపారు.

Related posts

విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీగా వ‌కుల్  జిందాల్

Satyam NEWS

బ్లాక్ మెయిలర్ ను మర్డర్ చేసి …..మర్మాంగం కోసి…

Satyam NEWS

కొల్లాపూర్ లో మరొక్క సారి జూపల్లి ప్రభంజనం

Satyam NEWS

Leave a Comment