28.7 C
Hyderabad
April 25, 2024 05: 16 AM
Slider రంగారెడ్డి

దుర్గామాత ఆశీస్సులు తీసుకున్న బిజెపి నాయకులు

#KukatpallyDurgatemple

హైదరాబాద్ లోని శేరి లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్  సుమిత్ర నగర్  లోని దుర్గామాత ఆలయంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్థానిక బిజెపి నాయకులు నామాల శ్రీనివాస్ ఉప్పల ఏకాంత్  గౌడ్  ఆహ్వానం మేరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ( అర్బన్) అధ్యక్షులు పన్నాల హరిచంద్ర రెడ్డి, శేర్లింగంపల్లి నియోజకవర్గ కన్వీనర్ బుచ్చి రెడ్డి , బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ నరేష్ ,  జ్ఞానేంద్ర ప్రసాద్ , కో కన్వీనర్ వీరాచారి , డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ రావు ,  రాష్ట్ర బిజెవైఎంనాయకులు నరేందర్ రెడ్డి , అరుణ్ కుమార్ , కుమార్ యాదవ్ , విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

సాయిజన్ శేఖర్ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ లో చేరిన నాయీబ్రాహ్మణలు

Satyam NEWS

టీటీడీకి 50 సైకిళ్లు విరాళo

Murali Krishna

Sale Bathmate Girth Gains Does Male Enhancement Patches Work Paradise Male Enhancement Pills

Bhavani

Leave a Comment