హైదరాబాద్ లోని శేరి లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ సుమిత్ర నగర్ లోని దుర్గామాత ఆలయంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్థానిక బిజెపి నాయకులు నామాల శ్రీనివాస్ ఉప్పల ఏకాంత్ గౌడ్ ఆహ్వానం మేరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ( అర్బన్) అధ్యక్షులు పన్నాల హరిచంద్ర రెడ్డి, శేర్లింగంపల్లి నియోజకవర్గ కన్వీనర్ బుచ్చి రెడ్డి , బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ నరేష్ , జ్ఞానేంద్ర ప్రసాద్ , కో కన్వీనర్ వీరాచారి , డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ రావు , రాష్ట్ర బిజెవైఎంనాయకులు నరేందర్ రెడ్డి , అరుణ్ కుమార్ , కుమార్ యాదవ్ , విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
previous post