40.2 C
Hyderabad
April 19, 2024 15: 52 PM
Slider కరీంనగర్

తీన్మార్ మల్లన్న టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన దాసరి భూమయ్య

#dasaribhumaiah

డైనమిక్ రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పదవీ విరమణ తర్వాత కాంగ్రెస్ లో చేరిన ఆయన పీసీసీ అధికార ప్రతినిధిగా కొనసాగారు.

అనంతరం తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర కన్వీనర్ గా వ్యవహరించారు. హుస్నాబాద్ ఎస్ ఐ గా, సీఐగా పనిచేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా తాను నమ్మిందే చేశేవాడు.

ఆయన పేరిట దాసరి భూమయ్య కాలనీ కూడా ఉంది. ఆయన పనిచేసిన రోజుల్లో ఎస్పీ నుంచి డీజీపీ వరకు అందరిని ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించే వారు.

ప్రజాప్రతినిధుల మాట లెక్క చేయకపోవడం తో కొరకరని కొయ్యగా మారాడు. అనూహ్యంగా మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ ఎస్ లో చేరారు.

Related posts

నల్లగొండ ప్రజల ఉసురు కేసీఆర్ కు తాకుతుంది

Satyam NEWS

మానసరోవర్ యాత్రకు దేశంలో నుంచే కొత్త రోడ్డు

Satyam NEWS

డాక్టర్ స్వరాజ్యలక్ష్మి సేవలకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు

Satyam NEWS

Leave a Comment