28.2 C
Hyderabad
April 20, 2024 11: 08 AM
Slider గుంటూరు

డిగ్రీ చదివే అనూషను దారుణంగా హతమార్చారు

#murdercase

గుంటూరు జిల్లా నరసరావుపేటలో దారుణం జరిగింది.

డిగ్రీ విద్యార్థిని కోట అనూష (19) దారుణ హత్యకు గురయింది.

ముప్పాళ్ళ మండలం గొల్లపాడు కు చెందిన అనూష నరసరావుపేట పట్టణంలోని కృష్ణవేణి కాలేజీలో డిగ్రీ చదువుతున్నది.

ఈ దారుణ హత్య నరసరావుపేట పట్టణంలో  సంచలనం కలిగించింది. ఆ అమ్మాయి వెంటపడి వేధిస్తున్న యువకుడే ఈ హత్య చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

అదే కాలేజ్ లో డిగ్రీ చదువుతున్న బొల్లాపల్లి మండలం పమిడిపాడు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి ఈ హత్య చేసినట్లు చెబుతున్నారు.

విష్ణువర్ధన్ రెడ్డి అనూష ను గొంతు నులిమి హత్యచేసి పాలపాడు సమీపంలో కాలువలో పడవేశాడు. ఆ తర్వాత అతను నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.

Related posts

వైభవంగా శ్రీ మద్దానేశ్వరస్వామి వారి రథోత్సవం

Satyam NEWS

ఈ వర్షాకాలంలో సన్నరకం వరి మాత్రమే పండించాలి

Satyam NEWS

వైసీపీ నేత ఫిర్యాదు: టీడీపీ నేతపై కేసులు నమోదు

Satyam NEWS

Leave a Comment