39.2 C
Hyderabad
March 28, 2024 14: 09 PM
Slider ఆదిలాబాద్

బాసర అమ్మవారిని దర్శించుకున్న ఢిల్లీ పోలీస్ బాస్

#Delhi Police

ఢిల్లీ నగర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ డాక్టర్ జి. రామ్ గోపాల్ నాయక్ నేడు నిర్మల్ జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర లోని శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా మంగళవారం అమ్మవారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

తీర్థ ప్రసాదాలతో బాటు అమ్మవారి ఆశీస్సులను అందించారు. అనంతరం రాం గోపాల్ అమ్మవారిని దర్శించుకుని అన్నదానానికి రూపాయలు 10,116 రూపాయలు విరాళంగా అందించారు.

Related posts

సిరిసిల్లలో లాక్ డౌన్ అమలు తీరు పర్యవేక్షించిన ఎస్ పి

Satyam NEWS

పక్కా గృహాల నిర్మాణంపై ప్రభుత్వ విధానం పై బత్యాల ఫైర్

Satyam NEWS

తక్షణమే ముఖ్యమంత్రి పదవిని వికేంద్రీకరించాలి

Satyam NEWS

Leave a Comment