35.2 C
Hyderabad
April 20, 2024 16: 27 PM
Slider నెల్లూరు

రెహ్మాతాబాద్ దర్గా ముతవల్లి తొలగింపు

#Chairman V. Khader Basha

నెల్లూరు జిల్లాలో ని అనుమ సముద్రపుపేట, రెహ్మాతాబాద్ లో సుప్రసిద్ద హజరత్ సయ్యద్ ఖాజా నాయబే రసూల్ దర్గా ముతవల్లి గా ఉంటూ లైంగిక ఆరోపణలు , పోలీసుకేసులు ఎదుర్కుంటున్న హాఫిజ్ బాషా ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ప్ బొర్డు ముతవల్లి బాద్యతనుంచి తొలగించి నట్లు చైర్మన్ వి .ఖాదర్ బాషా వెల్లడించారు .

ఈ రోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ప్ బొర్డు సమవేశంలో హఫీజ్ బాషను ముతవల్లిగా తొలగించడాని ఏకగ్రీవ నిర్ణయం జరిగిందన్నారు . హజరత్ సయ్యద్ ఖాజా నాయబే రసూల్ దర్గా నిర్వహణ బాధ్యతను ఇక నుంచి అంధ్రప్రదేశ్ స్టేట్ బొర్డు నిర్వహిస్తుందని ప్రకటించారు .

Related posts

భజరంగ్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గణనాథుని కి ఘనంగా పూజలు

Satyam NEWS

ఉపాధి కల్పించే భరోసా కేంద్రాలుగా స్టడీ సర్కిళ్లు

Satyam NEWS

అమ్మోరుతల్లి

Satyam NEWS

Leave a Comment