28.7 C
Hyderabad
April 24, 2024 03: 06 AM
Slider మహబూబ్ నగర్

పానుగల్ మండల కేంద్రంలో రైతు వేదికకు భూమిపూజ

#Minister Niranjan Reddy

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లా పానుగల్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదిక భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు.

ఈ కార్యక్రమాలలో కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అదే విధంగా బండపల్లి గ్రామ స్టేజి వద్ద నిర్మించతలపెట్టిన సెగ్రీగేషన్ భవన నిర్మాణానికి కూడా మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం బండపల్లి స్టేజి వద్ద  బస్ షెల్టర్ ను ప్రారంభించి అక్కడ మంత్రి మొక్కలు నాటారు.

Related posts

జీహెచ్ఎంసీ పబ్లిక్ టాక్ (ప్రజావాణి)

Sub Editor

క్యాచింగ్:మిక్సీలో బంగారం దాచిన డేగ కళ్ళతో పసిగట్టి

Satyam NEWS

వరల్డ్ పోలియో డే సందర్భంగా విజయనగరం లో సైకిల్ ర్యాలీ

Satyam NEWS

Leave a Comment