39.2 C
Hyderabad
March 29, 2024 15: 31 PM
Slider గుంటూరు

గురజాల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష

#KasuMaheshReddy

గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం లోని పిడుగురాళ్ల టౌన్ లో ఓవర్ బ్రిడ్జి నిర్మాణం విషయాన్ని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నేడు సమీక్షించారు.

అదే విధంగా MRO ఆఫీస్ దగ్గర చేపట్టాల్సిన అభివృద్ధి పై కూడా అధికారులతో కలిసి పర్యవేక్షించారు.

పిడుగురాళ్ల టౌన్ లోని పిల్లుట్ల రోడ్డులో ఉన్న హిందు స్మశాన వాటిక లో సౌకర్యాలు కల్పించడానికి చిన్న చిన్న పనులను పూర్తి చేసి చెట్లను పెంచి గ్రీనరి ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

హిందూ , ముస్లిం , క్రిస్టియన్ లకు స్మశాన వాటికలకు ఆదర్శ కాలనీలో 10 ఎకరాల స్థలాలను చూసి కేటాయించాలని అధికారులకు సూచన ఇచ్చారు.

పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా రోడ్డుకిరువైపులా పార్కింగ్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

Related posts

పదో తరగతి పరీక్షాఫలితాల్లో 5వ స్థానంలో నిలిచిన ములుగు జిల్లా

Satyam NEWS

ఎనదర్ పోలింగ్: సొసైటీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు

Satyam NEWS

తీవ్ర మనస్తాపం చెందిన ఏపి చీఫ్ సెక్రటరీ ఎల్ వి సుబ్రహ్మణ్యం

Satyam NEWS

Leave a Comment