32.7 C
Hyderabad
March 29, 2024 12: 17 PM
Slider తెలంగాణ

జాతర మూడ్ : రాజన్న సన్నిధిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

devotees at vemulawada

వరుసగా సెలవులు రావడం తో సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. రద్దీ అధికంగా ఉండటం తో సోమవారం అర్ధరాత్రి వరకు భక్తుల దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ధర్మగుండం గేట్లను ఆలయ అధికారులు మూసివేశారు. కోడె మొక్కుల క్యూలైన్‌ కాంప్లెక్స్‌లు భక్తులతో నిండిపోయాయి.

భక్తులకు మహాలఘు దర్శనం అమలు చేస్తున్నారు. మేడారం జాతర సందర్భంగా రాజన్న దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు. భక్తులు శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని సమ్మక-సారలమ్మను దర్శించుకోవడం అనవాయితీ. దీంతో వేములవాడకు భక్తజనం పోటెత్తింది.

Related posts

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన ఖుష్బూ

Satyam NEWS

చంద్ర‌బాబుపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తిన‌ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌….!

Satyam NEWS

విజయసాయి రెడ్డిని సోషల్ మీడియా బాధ్యత నుంచి తప్పించిన జగన్

Satyam NEWS

Leave a Comment