గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో సంగం డైరీ సమావేశానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పట్టణంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి విచ్చేసి నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ డాll చదలవాడ అరవింద బాబు ను మర్యాదపూర్వకంగా కలిశారు.
కార్యాలయానికి విచ్చేసిన ఆయనను నియోజకవర్గ ఇన్-ఛార్జ్ డాllచదలవాడ ధూళిపాళ్ల నరేంద్ర ను దుశాలువాతో సత్కరించారు.
ఆయన వెంట సంగం డైరీ మాజీ డైరెక్టర్ మక్కెన ఆంజనేయులు, పెద్ద రెడ్డి పాలెం ప్రెసిడెంట్ ఇండ్లమూరి రామారావు, ఇమ్మడిశెట్టి కాశయ్య, కొల్లి బ్రహ్మయ్య,మన్నన్ షరీఫ్,పులిమి రామిరెడ్డి,దండ శివరామకృష్ణ,గూడూరు శేఖర్,చల్లా సుబ్బారావు నియోజకవర్గ నాయకులు ఉన్నారు.