24.7 C
Hyderabad
March 29, 2024 06: 00 AM
Slider కర్నూలు

మాజీ ఎమ్మెల్యే కుటుంబంపై ‘దిశ’ కేసు

కర్నూలు జిల్లా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే ఇజయ్య దంపతులు, కుమారుడు రాజశేఖర్‌పై కర్నూలు దిశ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ ఇజయ్య కోడలు ఝాన్సీ రాణి అలియాస్ సమీరా రాణి ఫిర్యాదు చేసింది.

అనుమానంతో హింసించారని, అదనపు కట్నం కోసం వేధించారని ఝాన్సీ రాణి ఆరోపిస్తోంది. గర్భవతి అని చూడకుండా శారీరకంగా హింసించారని పేర్కొంది.

తనకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ ముందు బాధితురాలు నిరసన తెలిపింది.

Related posts

జస్ట్ ఫర్ చేంజ్ :మోదీ ఇలాఖాలో ఎన్ఎస్‌యూఐ ఘన విజయం

Satyam NEWS

వైస్సార్ చేయుత ప్రారంభించిన రాజంపేట ఎమ్మెల్యే

Satyam NEWS

గిరిజనులకు అండగా నిలిచేందుకు మెగా వైద్య శిబిరం

Satyam NEWS

Leave a Comment