28.2 C
Hyderabad
April 20, 2024 14: 48 PM
Slider శ్రీకాకుళం

పేదల ఇళ్ల స్థలాలు పరిశీలించిన కలెక్టర్ జె నివాస్

house sites

శ్రీకాకుళం గ్రామీణ మండలం పాత్రుని వలస గ్రామం లో పేద ప్రజల ఇళ్ల స్థలాల కోసం 25 ఎకరాలు స్థల సేకరణ  జరిగింది. ఇప్పటికే ఇళ్లస్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికీ  ఈ గ్రామంలో స్థలాన్ని పేదవాళ్లు ఇళ్ల కోసం ఆదివారం సాయంకాలం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జై .నివాస్ పరిశీలించారు.

ఈయనతో పాటు ఆర్. డి .ఓ. రమణ మూర్తి, మండల రెవెన్యూ అధికారి కళ్యాణ్ చక్రవర్తి , గ్రామ పెద్ద  గంగు వెంకటరమణ మూర్తి మరి కొంత మంది గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

పెనుమాకలో రైతుల నిరసన దీక్ష

Sub Editor

అందరి కళ్లూ హైకోర్టు వైపే చూస్తున్నాయి

Satyam NEWS

కొత్త అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు

Satyam NEWS

Leave a Comment