శ్రీకాకుళం గ్రామీణ మండలం పాత్రుని వలస గ్రామం లో పేద ప్రజల ఇళ్ల స్థలాల కోసం 25 ఎకరాలు స్థల సేకరణ జరిగింది. ఇప్పటికే ఇళ్లస్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికీ ఈ గ్రామంలో స్థలాన్ని పేదవాళ్లు ఇళ్ల కోసం ఆదివారం సాయంకాలం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జై .నివాస్ పరిశీలించారు.
ఈయనతో పాటు ఆర్. డి .ఓ. రమణ మూర్తి, మండల రెవెన్యూ అధికారి కళ్యాణ్ చక్రవర్తి , గ్రామ పెద్ద గంగు వెంకటరమణ మూర్తి మరి కొంత మంది గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.