37.2 C
Hyderabad
March 29, 2024 20: 01 PM
Slider నల్గొండ

కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలానికి చెందిన కళ్యాణలక్ష్మీ , షాదీముబారక్ లబ్దిదారులకు శనివారం నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి చేతుల మీదుగా మండల రెవిన్యూ కార్యాలయంలో 14 మంది లబ్ది దారులకు 12,26,612 రూపాయల చెక్కులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జగన్ నాయక్, ఎంపీపీ ముడావత్ పార్వతి కొండా నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు మన్నెం శ్రీనివాస రెడ్డి, MRO జయశ్రీ, మండల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అన్ని వర్గాల ప్రజల అభివృద్ది కోసమే బంగారు తెలంగాణ

Satyam NEWS

మాట తప్పని మనిషి ఎవరు? ఇంకెవరు ట్రంప్

Satyam NEWS

How to troubleshoot and reset Windows Update

Bhavani

Leave a Comment