28.7 C
Hyderabad
April 20, 2024 09: 33 AM
Slider గుంటూరు

నాగార్జున సాగర్ సందర్శనకు పర్యాటకులు రావద్దు

#Nagarjunasagar

కృష్ణా నది వరద కారణంగా నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లను ఎత్తి వేస్తున్న నేపథ్యంలో సందర్శకులు ఎవరూ సాగర్ డ్యామ్ వద్దకు రావద్దని గురజాల ఆర్డీవో జె.పార్థసారధి తెలిపారు.

కరోన ఉధృతి కారణంగా మాచర్ల పరిసర ప్రాంతాల లో లాక్డౌన్  కొనసాగుతోంది. సాగర్ డ్యామ్ పరిసర ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించినట్లు ఆర్డీవో చెప్పారు.

సాగర్ వద్దకు సందర్శకు లు వచ్చి ఇబ్బందులకు గురికావద్దని అర్డీవో పార్థసారధి సూచించారు

Related posts

అగ్ని ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం

Satyam NEWS

డార్విన్ సిద్ధాంతాన్ని తొలగించడం అన్యాయం…!

Satyam NEWS

సమష్టి కృషితో సర్వతోముఖాభివృద్ధి: నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

Satyam NEWS

Leave a Comment