31.7 C
Hyderabad
April 18, 2024 23: 43 PM
Slider తెలంగాణ

ప్రశాంత్ ది కేవలం మిస్సింగ్ కేస్ మాత్రమే

prashanth

ఇప్పటి వరకు ప్రశాంత్ ది కేవలం మిస్సింగ్ కేస్ గా మాత్రమే నమోదు చేసుకున్నామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. అయితే సోషల్ మీడియా, కొన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రశాంత్ పై అసత్య ప్రచారాలను చేస్తున్నారని ఆయన అన్నారు. వాటిని ఎవరూ నమ్మొద్దు అని సజ్జనార్ తెలిపారు. ప్రశాంత్ వ్యవహారం పై తెలంగాణ పోలీసుల ఆరా.. ప్రశాంత్  వ్యవహారం లో వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు.. 10 నెలల క్రితమే  ఇండియన్ రా ఏజెంట్  ప్రశాంత్ తండ్రి బాబురావు దగ్గరికి వచ్చినట్టు గుర్తింపు.. పది నెలల క్రితమే ప్రశాంత్ వివరాలు అడిగిన రా ఏజెంట్..ప్రశాంత్ పాకిస్థాన్ లో ఉన్నట్టు బాబురావు కి  10  నెలల క్రితమే సమాచారం ఇచ్చిన రా ఏజెంట్ వంటి సందేశాలు, వార్తలను నమ్మొద్దని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా అసత్య ప్రచారాలు చేసినా, షేర్ చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

Related posts

ఇసుక టిప్పర్లు అతివేగంతో తరచూ ప్రమాదాలు..

Satyam NEWS

బాధితుల గోడు ఆలకించిన విజయనగరం పోలీసు బాస్

Satyam NEWS

ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణలో భద్రాద్రి కొత్తగూడెం ముందడుగు

Satyam NEWS

Leave a Comment