28.7 C
Hyderabad
April 24, 2024 03: 44 AM
Slider నల్గొండ

కెమిస్ట్రీలో డాక్టరేట్ సాధించిన పేద విద్యార్ధి

#Sanampudi Saidireddy TRS

సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గం మట్టంపల్లి మండలంలో ఒక పేద కుటుంబానికి చెందిన విద్యార్ధి కష్టపడి చదివి కెమిస్ట్రీలో డాక్టరేట్ సాధించాడు. ఈ ఘనత సాధించిన రాజశేఖర్ ను హుజుర్ నగర్ శాసన సభ్యుడు శానంపూడి సైదిరెడ్డి  కలసి సన్మానం చేసి అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, పల్లెల్లో అక్షరాస్యత శాతం పెంచాలని కోరారు. విద్యార్ధినీ,విద్యార్ధులు రాజశేఖర్ ను ఆదర్శంగా తీసుకోవాలని, కన్న తల్లిదండ్రులకు, పుట్టిన ఊరికు మంచి పేరు ప్రతిష్ఠలు తేవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మఠంపల్లి మండలపార్టీ అధ్యక్షుడు, సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి,Mpp పార్వతి కొండా నాయక్, Zptc జగన్ నాయక్,  గ్రామ శాఖ అధ్యక్షుడు రామచంద్రయ్య, మరియు TRS పార్టీ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

లక్ష్మారెడ్డి గెలుపుకోసం ముస్లీమ్ వెల్ఫేర్న కమిటీ తీర్మానం

Satyam NEWS

పురుషులతో సమానంగా మహిళలు ఎదగాలి

Satyam NEWS

మై స్టోరీ:నా భర్తను నాకన్నతల్లే పెళ్లాడితే యువతీ ఆవేదన

Satyam NEWS

Leave a Comment