27.7 C
Hyderabad
April 18, 2024 08: 00 AM
Slider నల్గొండ

సిసి కెమెరాల నిర్వహణ ఫండ్ కు 50 వేల రూపాయల విరాళం

#CCCams

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో సి సి కెమెరాల నిర్వహణ ఫండ్ నిమిత్తం మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలిశెట్టి లక్ష్మీ నరసింహారావు స్థానిక సి ఐ రాఘవరావుకు మిల్లర్స్ అసోసియేషన్ కార్యవర్గం సభ్యులు 50 వేల రూపాయల చెక్కును అందజేశారు.

ఈ కార్యక్రమంలో మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సింగిరి కొండ శ్రీను, కోశాధికారి కుక్కడపు కోటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ ఈగ కోటేశ్వరరావు, గజ్జి ప్రభాకర్,  కుక్కడపు రామమోహన్ రావు, గెల్లి అప్పారావు, కీతా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాప్రా సర్కిల్ జలమండలి కార్యాలయంలో ప్రత్యేక పూజలు

Satyam NEWS

పకడ్బందీగా టెట్ పరీక్ష

Bhavani

విద్యార్థుల కాళ్లు కట్టేసి..హెడ్‌మాస్టర్ దాష్టీకం…

Satyam NEWS

Leave a Comment