28.7 C
Hyderabad
April 20, 2024 08: 51 AM
Slider ఖమ్మం

పేద విద్యార్థులకు బత్తినేని చారిటబుల్ ట్రాస్ట్ ఆర్ధిక సహాయం

#khammampolice

ఖమ్మం పోలీస్ శాఖ పర్యవేక్షణలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో నిర్వహిస్తున్న  శ్రీ కృష్ణ ప్రసాద్  మెమోరియల్ స్కూల్ లో చదువుతున్న   నిరుపేద విద్యార్థులను అదుకునేందుకు  బత్తినేని చారిటబుల్  ట్రాస్ట్ ఆద్వర్యంలో వితరణగా లక్ష రూపాయల ఆర్ధిక సహాయాన్ని  పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ కి అందజేశారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థులు కంప్యూటర్ నెట్వర్కింగ్,అత్యాధునిక సాంకేతిక అంశాలపై దృష్టి సారిస్తూ.. తము ఎంచుకొని రంగంలో రాణించడానికి  ముందుకు సాగుతున్న శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్  స్కూల్ విద్యార్థులకు అవసరమైన పాఠ్యా పుస్తకాలు, కంప్యూటర్లు, సైన్స్ ఎస్క్పో వంటి పోటీలలో  విద్యార్థులకు తోడ్పాటు,సహాయ సహకారం అందిస్తున్న ట్రాస్ట్ చైర్మెన్ బత్తనేని నాగప్రసాద్, బతినేని ప్రకాష్, ప్రణిత్ లను పోలీస్ కమిషనర్ అభినందించారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్  శేషగిరిరావు పాల్గొన్నారు.

Related posts

ఈటల రాజేందర్ కు మద్దతుగా ముదిరాజ్ సంఘం ప్రదర్శన

Satyam NEWS

కరోనా ఫోర్త్ వేవ్ వార్తలతో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అలెర్ట్…

Satyam NEWS

హథీరాంజీ భూములపై కన్నేసిన రాజకీయ రాబందులు

Satyam NEWS

Leave a Comment