37.2 C
Hyderabad
March 28, 2024 18: 12 PM
Slider ప్రకాశం

కరోనాపై పోరాటానికి బూచేపల్లి విరాళం రూ.25 లక్షలు

Dr.Buchepally

రోజు రోజుకూ విస్తరిస్తున్న కరోనా ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతు పలుకుతూ దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి రూ.25 లక్షల 55 వేలు విరాళం ఇచ్చారు. నేడు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం  వైయస్‌.జగన్‌కు విరాళానికి సంబంధించిన చెక్కును ఆయన అందచేశారు.

కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఈ విరాళాన్ని ఆయన ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి తో బాటు బూచేపల్లి వెంకాయమ్మ, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు.

Related posts

హిందూ దేవాలయాలను సాదువులకు అప్పగించండి

Satyam NEWS

జనతా కర్ఫ్యూ: నాలుగు చెంచాల ఆముదం మందు

Satyam NEWS

పల్నాడు ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు

Satyam NEWS

Leave a Comment