40.2 C
Hyderabad
April 19, 2024 17: 03 PM
Slider నల్గొండ

శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ నిధికి విరాళం అందించిన గజ్జి ప్రభాకర్

#Donation

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రం లోని ప్రముఖ వ్యాపారవేత్త, శ్రీ సత్యనారాయణ స్వామి ఫార్ బాయిల్డ్  రైస్ మిల్ యజమాని గజ్జి ప్రభాకర్, వారి కుమారులు శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ నిధికి 1,11,111 రూపాయలను అందచేశారు.

శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు బొంత రామిరెడ్డి, దయానందం, డాక్టర్ రంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గజ్జి ప్రభాకర్ కుమారులు శ్రీధర్, వాసు,యాదా రవి తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

ఏసీబీ వలలో వేములవాడ మున్సిపల్ కమిషనర్

Murali Krishna

భారీ వర్షాలకు జిల్లా యంత్రాంగం అప్రమత్తం

Satyam NEWS

విధుల్లో ఉన్న పోలీసులకు విటమిన్ డ్రింక్స్ సరఫరా

Satyam NEWS

Leave a Comment