30.3 C
Hyderabad
March 15, 2025 10: 01 AM
Slider ఆదిలాబాద్

కరోనాపై పోరాటానికి విరాళాల వెల్లువ

#MinisterIndrakaranReddy

కరోనా వ్యాధి నియంత్రణకు తమ వంతుగా ముఖ్యమంత్రి సహాయనిధికి నిర్మల్ కు చెందిన డాక్టర్ దేవేందర్ రెడ్డి 1 లక్ష 50వేలు విరాళంగా ఇచ్చారు. అదే విధంగా నిర్మల్ క్రషర్స్ అసోసియేషన్ 2 లక్షలు, నిర్మల్ స్టీల్ ఇత్తడి మర్చంట్ అసోసియేషన్ 1 లక్ష రూపాయల ను విరాళంగా ఈరోజు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి అందజేసారు. నిర్మల్ కు చెందిన ప్రముఖ డాక్టర్ నాళం   స్వప్న శశికాంత్  కరోనా వైరస్ వ్యాధి నియంత్రణ, నివారణ చర్యలకు గాను రూ. 1 లక్షల నిధిని సీఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. శనివారం రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెక్కును అందుకున్నారు.

Related posts

అభివృద్ధి పనుల్లో నాణ్యత కలిగిన ప్రమాణాల పట్టించాలి

Satyam NEWS

శివుడా! ఆయనెవరు? నా దేవుడు మంత్రి పెద్దిరెడ్డే!

Satyam NEWS

కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఉప్పల్ ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment