దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇంటింటి ప్రచారం నిర్వహించింది.
ఇందులో ఆదిలాబాద్ కాంగ్రెస్ మైనార్టీ చైర్మన్ సాజిద్ ఖాన్ , ఓబీసీ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనందరావు పటేల్, ఎక్స్ కౌన్సిలర్ నగేష్, కాంగ్రెస్ నాయకులు మల్లేష్, విశాల్
గ్రామస్తులు సాయి యాదవ్, శ్రీనివాస్, శంకరయ్య, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.