37.2 C
Hyderabad
March 28, 2024 20: 44 PM
Slider మహబూబ్ నగర్

బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఇంట్లోనే జరుపుకుందాం

Borelli Suresh

బాబా సాహెబ్ అంబేద్కర్ 129వ  జయంతిని ఎవరి ఇంట్లో వారు జరుపుకోవాలని మాదిగ  జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా ఇంచార్జ్ బోరెళ్లి సురేష్ కోరారు. కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ ను గౌరవించి ఇంట్లోనే కుటుంబ సభ్యులతో బాబా సాహెబ్ అంబేద్కర్  జయంతిని జరుపుకోవాలని మాదిగ జేఏసి  వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి ఆదేశాల మేరకు ఈ పిలుపునిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉదయం 11 గంటలకు బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించాలని కోరారు.

Related posts

భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘననివాళి

Satyam NEWS

అమర్ నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 1 నుంచి

Satyam NEWS

వంద శాతం గర్భిణీ స్త్రీల నమోదు

Murali Krishna

Leave a Comment