37.2 C
Hyderabad
April 19, 2024 12: 04 PM
Slider ప్రత్యేకం

మునిసిపల్ ఎన్నికలలో ఓటు వేయడం మన బాధ్యత

#Nimmagadda Rameshkumar

మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్. ఎన్. రమేష్ కుమార్ తెలిపారు.

ఓటర్లు బాధ్యతగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.

ఈ మేరకు ఆయన రాష్ట్ర పట్టణ ప్రాంత ప్రజలకు వీడియో సందేశం పంపారు.

Related posts

నాగాలాండ్‌లో కాల్పులు.. సిట్ విచారణకు సీఎం డిమాండ్

Sub Editor

కొత్తగూడెంలో పొంగులేటి మార్నింగ్ వాక్

Bhavani

నాగజ్యోతి ఎమ్మెల్యే అయితే ములుగు ఓ జ్యోతిలా వెలుగుతుంది

Satyam NEWS

Leave a Comment