మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్. ఎన్. రమేష్ కుమార్ తెలిపారు.
ఓటర్లు బాధ్యతగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ఈ మేరకు ఆయన రాష్ట్ర పట్టణ ప్రాంత ప్రజలకు వీడియో సందేశం పంపారు.