భారత దేశ తొలి మహిళా పంచాంగకర్త, విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు శాస్త్ర పట్టభద్రురాలు అయిన జ్యోతిష్య మహోపాధ్యాయ, త్రిస్వర్ణపతక గ్రహీత డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి సత్యం న్యూస్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్లవ నామ సంవత్సర పంచాంగాన్ని పాఠకులకు అందిస్తున్నాం.
Please visit www.satyamnews.net