తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ రోజు ములుగు జిల్లా ప్రముఖ వైద్యులు, తెలంగాణ జాగృతి ములుగు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పోరిక రవీందర్ పుట్టినరోజు జరిగింది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ములుగు జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పేషంట్స్ కు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్డెంట్ జగదీశ్వర్ గారి చేతుల మీదుగా రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సభ్యులు నక్క రాజు, జన్ను భరత్, దూడ పాక సంజీవ, తెలంగాణ జాగృతి యువత జిల్లా అధ్యక్షుడు మో డం శివ శంకర్ గౌడ్, మహిళా విభాగం ములుగు జిల్లా అధ్యక్షులు గంట మూరి భాగ్యలక్ష్మి, నాయకులు పైడి తదితరులు పాల్గొన్నారు.