27.7 C
Hyderabad
April 20, 2024 00: 19 AM
Slider హైదరాబాద్

డివిజన్ పరిధిలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి

#habsiguda

హబ్సిగూడ డివిజన్ లోని  రాంరెడ్డి నగర్, వాసవినగర్, వెంకట్ రెడ్డి నగర్ చుట్టుపక్కల కాలనీలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కోరకు  కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరిష్ అధికారులతో కలిసి పర్యటించారు.  మూసికి దగ్గర ఉన్న కాలనీల్లో మురుగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని దీనికి తగిన శాశ్వత పరిష్కారం కోరకు ట్రంకులైను తదితర అంశాలపై అధికారులతో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా అధికారులు త్వరలోనే   శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని  తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్ టి పి ,జి యమ్ సుబ్రమణ్యం ,జలమండలి జియమ్ జాన్ షరీప్, డిజియమ్ రజనీకాంత్, ఎఈ. కీర్తీ శ్రీ, డిఈ. నాగమణి, బిజెపి డివిజన్ ఓబిసి ప్రధాన కార్యదర్శి ముశిగంపల శివ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

అమరావతిలో ఆర్‌ 5జోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్

Satyam NEWS

పేదోడి ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదు…

Satyam NEWS

డయల్100 ఇన్స్పెక్టర్ బి. వెంకట్ రెడ్డి హాఫ్ మారథాన్ లో రికార్డు

Satyam NEWS

Leave a Comment