27.7 C
Hyderabad
March 29, 2024 04: 48 AM
Slider మహబూబ్ నగర్

కాంట్రాక్టర్ నిర్లక్ష్యంలో పండగపూట ఇండ్లలోకి మురికి నీరు

#WanaparthyMunicipality

వనపర్తిలోని రామ టాకీస్ సమీపంలోని దామోదర్ తోట ముందు మురికి కాల్వ నీరు ఇండ్లలోకి వస్తోందని కాంగ్రెస్ కౌన్సిలర్ బ్రహ్మం చారి తెలిపారు.

కాంట్రాక్టర్,అధికారుల నిర్లక్ష్యం వల్ల మురికి కాల్వ అధ్వాన్నంగా ఉందని ఆయన విమర్శించారు. కాంట్రాక్టర్ పై,అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

మునిసిపాలిటీ పాలన అధ్వాన్నంగా ఉందని ఆయన విమర్శించారు.

Related posts

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం

Satyam NEWS

ఎంపి రఘురామకృష్ణంరాజుకు మంత్రి హెచ్చరిక

Satyam NEWS

నిమ్మగడ్డ లేఖ కుట్రపై క్రిమినల్ కేసులు పెట్టాలి

Satyam NEWS

Leave a Comment