వనపర్తిలోని రామ టాకీస్ సమీపంలోని దామోదర్ తోట ముందు మురికి కాల్వ నీరు ఇండ్లలోకి వస్తోందని కాంగ్రెస్ కౌన్సిలర్ బ్రహ్మం చారి తెలిపారు.
కాంట్రాక్టర్,అధికారుల నిర్లక్ష్యం వల్ల మురికి కాల్వ అధ్వాన్నంగా ఉందని ఆయన విమర్శించారు. కాంట్రాక్టర్ పై,అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మునిసిపాలిటీ పాలన అధ్వాన్నంగా ఉందని ఆయన విమర్శించారు.