గురజాడ అప్పారావు,వీ.వీ గిరి ,ఘంటశాల ,సుశీల,వంటి మహనీయులు నడియాడిన విజయనగరం.. తదనంతరం విద్యలనగరంగా వృధ్ధి చెందగా తదనంతరం ఆ ఖ్యాతి పోయి అపఖ్యాతిని మూటకట్టుకుంటోంది…విద్యలనగరమైన విజయనగరం. తాజాగా ట్రాఫిక్ డీఎస్పీ మోహనరావు ఆదేశాలతో ట్రాఫిక్ సిబ్బంది సాయంత్రం ఆరుగంటల నుండీ ఓ గంట సేపు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ డీఎస్పీ ఆదేశాల మేరకు ఎస్ఐ భాస్కర్, పీసీలు సింహాచలం, గణపతి లు పూల్ భాగ్ సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. సదరు మిషన్ లో 31 దాటితే మందు తాగినట్టే.ఈ నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 37 దాటడంతో…ట్రాఫిక్ పోలీసులు ఆశ్చర్య పోయారు. ఈ మేరకు సదరు మందు కొట్టిన వాళ్ల పేర్లతో సదరు పేర్లతో కోర్టు కు సబ్ మిట్ చేసారు.. ట్రాఫిక్ పోలీసులు.
previous post