34.2 C
Hyderabad
April 23, 2024 14: 08 PM
Slider ఆధ్యాత్మికం

27 నుండి 29వ తేదీ వ‌ర‌కు టిటిడిలో వ‌స్త్రాల ఈ – వేలం

#TTD

తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 129 లాట్ల‌ను జ‌న‌వ‌రి 27 నుండి 29వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు.

ఇందులో కొత్త‌వి, వినియోగించిన వస్త్రాలు, (సిల్క్, పాలిస్టర్ ధోతీలు, చీరలు, టర్కీ టవ‌ళ్లు, రెడిమేడ్‌ వస్త్రాలు, రవికెలు, బెడ్ షీట్లు, పిల్లో కవర్లు, కర్చీఫ్ లు, దుప్పట్లు, పంజాబి డ్రెస్ మెటీరియ‌ల్ వ‌స్త్రాలున్నాయి.

ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రును కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in  / www.tirumala.org ను గానీ సంప్రదించాలి.

Related posts

బ్రుటల్:కొడుకు ప్రియురాలికి తాళి కట్టి తండ్రి అత్యాచారం

Satyam NEWS

కొల్లాపూర్ లో కోరలు చాచిన కబ్జా “కార్” లు..?

Satyam NEWS

జయ జయ సాయి ట్రస్ట్ వారి క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment