36.2 C
Hyderabad
April 24, 2024 20: 21 PM
Slider తూర్పుగోదావరి

పోలింగ్ బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించిన తూర్పగోదావరి ఎస్ పి

#SPEastGodavari

తూర్పుగోదావరి జిల్లాలో పోలింగ్ చురుకుగా సాగుతున్నది. కాకినాడ రూరల్ మండలంలోని కొవ్వూరు గ్రామాన్ని తూర్పుగోదావరి జిల్లా ఎస్ పి అద్నాన్ నయీమ్ సమీ సందర్శించారు.

అక్కడి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అక్కడ భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. కాకినాడ ఎస్ డి పి ఓ అయిన వి భీమారావుకు తగిన ఆదేశాలు ఇచ్చారు.

ఈ సందర్భంగా అక్కడి పోలింగ్ సిబ్బందికి ఆయన ఓఆర్ఎస్ పాకెట్లను అందచేశారు.

అదే సమయంలో ఓటు వేయడానికి వచ్చిన వృద్ధులకు కూడా ఆయన ఓఆర్ఎస్ పాకెట్లు పంపిణీ చేశారు.

Related posts

ఆర్టీసీ కార్మిక సోదరులారా సమ్మె విరమించండి

Satyam NEWS

కేజీబీవీ అధ్యాపకులకు పనికి తగ్గ వేతనం కల్పించాలి

Satyam NEWS

బహిరంగంగా ఉమ్మివేస్తే కఠిన చర్యలు

Satyam NEWS

Leave a Comment