37.2 C
Hyderabad
March 28, 2024 17: 16 PM
Slider శ్రీకాకుళం

ఇమ్మానియేల్ చర్చ్ లో ఘనంగా యేసు పునరుత్థాన పండుగ

#Easter

శ్రీకాకుళం జిల్లా స్థానిక ఏడురోడ్ల కూడలి వద్ద ఉన్నఇమ్మానియేల్ చర్చ్ లో ఘనంగా ఈస్టర్ పండగ జరిగింది.

ఈ సందర్భంగా ఇమ్మానియేల్  చర్చ్ పాస్టర్ . రెవ.డా.కె. జయరాజు ప్రభు యేసు గుడ్ ఫ్రైడే నాడు సిలువ వేయబడి మరల మూడు దినమున తిరిగి లేచిన సందర్భంగా దేశమంతట ఈస్టర్ పండగ ఘనంగా జరుపుకుంటారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

క్రీస్తు అయిన ప్రభు యేసు మూడోదినాన లేచినపుడు పునర్దర్శనం చేసుకోవటంతో భక్తులందరూ దేశమంతటా ఘనంగా పండుగ జరుపుకుంటారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

అదేవిధంగా ఇమ్మానియేల్ చర్చ్ లో ఈస్టర్ పండగ ప్రత్యేక కార్యక్రమాలు, పాటలు తో కోలాహలం మధ్య పాస్టర్.రెవ.డా.కె. జయ రాజు కుమారులు కె. బెన్ని ఆధ్వర్యంలో సంఘ పెద్దలు మధ్య ఘనంగా జరిగాయి.

Related posts

వైసీపీ ఎమ్మెల్యే కారుపై రాళ్లతో రైతుల దాడి

Satyam NEWS

దేవాలయాలపై దాడులకు ధ్వజమెత్తిన పీఠాధిపతులు

Satyam NEWS

పాక్ జైల్ లో మరణించిన గుజరాత్ మత్స్యకారుడు

Satyam NEWS

Leave a Comment