39.2 C
Hyderabad
March 29, 2024 15: 53 PM
Slider హైదరాబాద్

ముసద్దీలాల్ జ్యువెలర్స్‌లో ఈడీ తనిఖీలు

#ed

హైదరాబాద్‌లో  ముసద్దీలాల్ జ్యువెలర్స్‌లో ఈడీ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. 24 గంటలుగా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో సంస్థకు చెందిన  రూ.130 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది.  మనీలాండరింగ్ చట్టం కింద కేసులు నమోదు చేసింది. నోట్ల రద్దు సమయంలో బ్లాక్‌ మనీని మార్చుకునేందుకు  భారీగా విక్రయాలు జరిపిన కేసులో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. బ్యాంకు రుణాల ఎగవేతపైనా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. షో రూమ్‌లోని స్టాక్, సేల్స్ రికార్డులపై ఈడీ అధికారులు ఫోకస్ చేస్తున్నారు. దుకాణం లోని వుద్యోగులతో పాటు రికార్డులను పరిశీలిస్తున్నారు.

Related posts

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు

Satyam NEWS

సర్పంచ్ రాములును సన్మానించిన జిల్లా కలెక్టర్

Satyam NEWS

పశ్చిమ బెంగాల్‌లో దిశ తరహాలోనే మరో అకృత్యం

Satyam NEWS

Leave a Comment