30.7 C
Hyderabad
April 24, 2024 01: 28 AM
Slider జాతీయం

ఈడీ మరింత శక్తివంతం

#ed

ఈడీ ని  కేంద్రం మరింత శక్తివంతం చేసింది. మరో 15 సంస్థలు ఈడీ పరిధిలోకి తెస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. పిఎంఎల్ ఏ చట్టంలోని 66వ నిబంధనలో మార్పులు చేసిన కేంద్రం, రాష్ట్ర పోలీసు విభాగాలను కూడా ఈడీ పరిధిలోకి తెచ్చిoది. ఈడీ కోరిన ఏ సమాచారాన్నైనా ఇవ్వాల్సిందేనంటూ నోటిఫికేషన్లో వెల్లడిoచిన  కేంద్రం ,  విదేశాంగశాఖ, ఎన్ఐఏతో పాటు 15 కేంద్ర మంత్రిత్వ శాఖలను కూడా  ఈడీ పరిధిలోకి తెచ్చిoది.

Related posts

భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ తత్వం

Satyam NEWS

శ్రీనివాస్ శర్మ కుటుంబానికి టి.డి.పి ఆర్థిక సహాయం

Satyam NEWS

హక్కుల కమిషన్ కు వచ్చే బాధితుల సమస్యలు సత్వర పరిష్కారం

Satyam NEWS

Leave a Comment