ఈడీ ని కేంద్రం మరింత శక్తివంతం చేసింది. మరో 15 సంస్థలు ఈడీ పరిధిలోకి తెస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. పిఎంఎల్ ఏ చట్టంలోని 66వ నిబంధనలో మార్పులు చేసిన కేంద్రం, రాష్ట్ర పోలీసు విభాగాలను కూడా ఈడీ పరిధిలోకి తెచ్చిoది. ఈడీ కోరిన ఏ సమాచారాన్నైనా ఇవ్వాల్సిందేనంటూ నోటిఫికేషన్లో వెల్లడిoచిన కేంద్రం , విదేశాంగశాఖ, ఎన్ఐఏతో పాటు 15 కేంద్ర మంత్రిత్వ శాఖలను కూడా ఈడీ పరిధిలోకి తెచ్చిoది.
previous post
next post