36.2 C
Hyderabad
April 24, 2024 20: 55 PM
Slider మెదక్

సురభి వాణీదేవి సేవాభావం కలిగిన వ్యక్తి

#Minister Harishrao

సురభి వాణి దేవి పీవీ కుమార్తె కాకుండా ‌విద్యావేత్త. సేవా భావం కలిగిన వ్యక్తి. అందుకే ఈ ఏకైక మహిళా అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని ఆర్థిక మంత్రి హరీశ్ రావు కోరారు.

హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్  నియోజకవర్గ  పట్టభద్రుల తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి  సురభి వాణీ దేవి గెలుపు కోరుతూ ఆర్థిక మంత్రి హరీశ్ రావు  ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఇందుకోసం ఇబ్రహీంపట్నం బొంగుళూరులో ఓ ఫంక్షన్ హాలులో పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.

బీజేపీకి, కాంగ్రెస్ పార్టీలకు‌ లేని నెట్ వర్క్ టీఆర్ఎస్ కు ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఓటరును నేరుగా కలిసి తెరాసకు ఎందుకు ఓటు వేయాలో‌ వివరించాలని ఆయన కోరారు.

Related posts

పౌరసత్వ బిల్లకు విజయవాడలో మైనారిటీల నిరసన

Satyam NEWS

ప్రగతి దివ్వెలు

Satyam NEWS

రహస్యంగా బాల్యవివాహాలు చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు

Satyam NEWS

Leave a Comment