27.7 C
Hyderabad
April 26, 2024 03: 18 AM
Slider నల్గొండ

Tragedy: కరెంటు షాక్ తో విద్యుత్ లైన్ మెన్ మృతి

#Electricity Linemen

సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు లో కాంట్రాక్టు లైన్ మెన్ గా పని చేస్తున్న ఒక వ్యక్తి కరెంటు షాక్ తో మరణించాడు. మేళ్ల చెరులోని ట్రాన్స్ ఫార్మర్ పని చేయకపోవడంతో గ్రామస్థుల ఫిర్యాదు మేరకు అజ్మీరా సైదా (26) రిపేర్ చేసేందుకు పైకి ఎక్కాడు. అయితే అతను రిపేర్ చేస్తుండగా కరెంటు సరఫరా జరగడంతో అక్కడికక్కడే మరణించాడు.

సైదా గత 8 ఏళ్లుగా మేళ్లచెరువులో లైన్ మెన్ గా పని చేస్తున్నాడు. సైదా మేళ్లచెరువు మండలం ఎర్రగట్టు తాండాకు చెందిన అవివాహితుడు. అతడి తల్లి అజ్మీరా బాలమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

మెడికో మర్డర్:వైద్య విద్యార్థిని దారుణంగా కొట్టి చంపారు

Satyam NEWS

Wash out: గోవాలో తుడిచిపెట్టుకుపోతున్న కాంగ్రెస్

Satyam NEWS

రిసెప్షనిస్టు మర్డర్ కేసులో బీజేపీ నేత కుమారుడు

Satyam NEWS

Leave a Comment