28.7 C
Hyderabad
April 20, 2024 06: 42 AM
Slider చిత్తూరు

ఏనుగు దాడిలో ఇంటర్ విద్యార్ధిని మృతి

#ElephentAttack

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో దారుణం. వేరుశనగపంటకు కాపలాగా ఉన్న తండ్రీ కూతురిపై ఏనుగు దాడి చేసింది. కుమార్తె సోనియా అక్కడికక్కడే మృతి చెందింది.

అదృష్టవశాత్తూ తండ్రి మురుగన్ తృటి లో తప్పించుకున్నాడు. సోనియా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

ఏనుగు దాడి సమాచారం అందుకున్న చిత్తూరు డి.యఫ్.ఓ శంకర్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులను‌ ఓదార్చారు.

Related posts

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ను బర్తరఫ్ చేయాలి

Satyam NEWS

సావిత్రిబాయి పూలే సేవ‌ల‌ను కొనియాడిన మంత్రి

Sub Editor

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పదేళ్ల కఠిన శిక్ష

Satyam NEWS

Leave a Comment